బల్దియాలో బదిలీలకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో వివిధ విభాగాలలో కలిపి పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ శాఖల వారీగ�
పార్లమెంట్ ఎన్నికల సమర్థ నిర్వహణకు పీవో, ఏపీవోలుగా నియమించిన వారందరికీ సోమ, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో శిక్షణ ఇచ్చేందుకు 15 కళాశాలలో ఒక్కొక్క కాలేజీలో నాలుగు హాల్లో మొత్తం 60 హాళ్లలో మొత్తం 11,442 మందికి
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ డీ అనుదీప్, జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జీహెచ్ఎంసీ సర్�
శాసనసభకు జరిగే ఎన్నికలకు హైదరాబాద్ జిల్లాలో సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 47 నామినేషన్లు, 42 మంది దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ �
ఓటర్ ఎపిక్ కార్డు లేకుండా భారత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్వాడ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని, తనిఖీలు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ �
ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు (డీఆర్సీ) ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న చెరువుల సుందరీకరణ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎల్బీనగర్ జోన్ కాప్రా సరిల్లోని కాప్రా చెరువును కమిషనర్ మంగళవ�
GHMC Commissioner Ronald Rose | : అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose )తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు.
రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలో ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హుస్సేన్సాగర్ సర్ప్లస్ న�