నగరంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో గల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు.
జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధి, మండల పరిధిలోని బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీవీ రామన్కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, అందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు నోటిఫికేషన్ రానుండగా ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ(ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో �
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా ఆ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
గత బీఆర్ఎస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యం కల్పించి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్) ఆంగ్ల బోధనతో విద్య అందించడమే కా�
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మైలారం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గంట వైష్ణవి ఎంపికైనట్లు హెచ్ఎం పీ చంద్రశేఖర్ రెడ్డి, పీఈటీ సాంబమూర్తి గురువారం తెలిపారు.
మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో గురువారం ముందస్తు భోగి, సంక్రాంతి వేడు కలు వైభవంగా నిర్వహించారు. గోలేటిటౌన్ షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తపస్వీ ఏజెన్సీ ఆధ్వర్యంలో విప్రో సంతూ�
పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా చేపట్టిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని, ఇది పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తుందని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
శక్తివంచన లేకుండా పనిచేస్తూ కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామారావుపల్లెలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్స్లో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను