సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది.
‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సర్కారు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బాలబాలికలను గుర్తించి స్కూళ్లలో చేర్పించే ఉద్దేశంతో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప�
స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మరో విప్లవాత్మక హామీనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెల్ల రేషన్కార్డులున్న కుటుంబ�
తెలంగాణ సర్కారు తెచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం నిరుపేద పిల్లల ఆరోగ్యానికి వరంలా మారుతున్నది. సర్కారు స్కూళ్లలో ప్రతిరోజూ తీరొక్క టిఫిన్ పెడుతుండడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనంతో చిన్నారుల ఆకలి తీరుస్తుండగా, ఇక నుంచి ఉదయం వేళలో అల్పాహారం అంద�
పుట్టిన ఊరి మీద ప్రేమతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం, ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్గుప్తా.