నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోగుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కరువయ్యాయి. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్లో పలు విషయాలు వెలుగు చూశారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మాత్రల కొరత నెలకొన్నది. కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి మందల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల
పెద్దాసుపత్రిలో అవసరమైన పరికరాలు, సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదనలు త్వరగా రూపొందించి తనకు సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బుధవారం ఆయన నగరంలోని పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర
విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో రోగుల సంఖ
వ్యాధుల కాలం ఆరంభమైంది. దీంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్ రోగులు దవాఖానకు క్యూ కడుతున్నారు. ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా �
ప్రభుత్వ జనరల్ దవాఖాన, కరీంనగర్లోని కార్యాలయంలో 100 చెల్లించి సంబంధిత వైద్యుల నుంచి ఉద్యోగులు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. సర్టిఫికెట్ల కో
Robyn Bernard | హాలీవుడ్ నటి రాబిన్ బెర్నాడ్ (64) కన్నుమూశారు. హిట్ సిరీస్ ‘జనరల్ హాస్పిటల్’లో ఆమె టెర్రీ బ్రాక్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆమె ఈ నెల 12న కాలిఫోర్నియాలోని శాన్ జాసియంటోలో తు
కామారెడ్డి జనరల్ దవాఖానలో ఐసీయూలో ఉన్న షేషెంట్ని ఎలుకలు కొరికిన ఘటనలో వైద్యులను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఎదుట తెలంగాణ ప్రభుత�
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోప�
దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. నల్లగొండలోని జనరల్ దవాఖానలో గతేడాది ప్రారంభమైన సేవలు బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. ప్రధానంగా క�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి తో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, బైపాస్ రోడ్డుపై పిస్తాహౌజ్, పాలకొం
వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిత్యం అందుబాటులో ఉండి పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖాధికారులతో శనివారం నిర్వహించిన సమ�
జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత�
సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పి