దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి.
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 6 శాతానికే పరిమితం కావచ్చని ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం అంచనా వేసింది. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం స�
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో 6.9 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2024-25) 6.3 శాతంగా ఉండొచ్చన్నది. అయితే జ�
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగానే నమోదు కావచ్చని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 3 నెలల క్రితం ఈ అంచనా 6.5 శాతంగా ఉండటం గమనార్హం. వాణిజ్య యుద్ధం భయాలు, ప్రపంచ ఆర్థ�
దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతున్నది. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2024’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. జనాభా ప
వచ్చే నెలతో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోతలు పెట్టింది. రాబోయే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతానికే పరిమ�
అమెరికా అధ్యక్షుడి పోకడ.. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తునే ఉద్యోగుల ఉసురు తీసేలా ఉన్నది. ఆ జాబితాలో భారత్ కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అవును.. ఇప్పటికే ద్రవ్యోల్బణం, తయారీసహా కీలక రంగాల్లో నిస్�
ఇటీవలికాలంలో బలహీనపడ్డ భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్
ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతాన్ని అందుకోవాలంటే భారత ఆర్థిక, ద్రవ్య విధానాలు మారాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్లుగా మందగమనంలో సాగుతున్నది. అంచనాలను సైతం అందుకోలేక తంటాలు పడుతున్నది. ఈ నత్తనడక ప్రభావం ఎక్కువగా పడేది దేశంలోని మధ్య తరగతి పైనే. అయినప్పటికీ మన మధ్యతరగతి దీనిని నిదానంగా భరి
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్యసమీక్షలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఆర్బీఐ తగ్గించిన జీడీపీ వృద్ధిరేటు అంచనాలే ఇం
దేశ ఆర్థిక వృద్ధిరేటు దాదాపు రెండేండ్ల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం విడుదలైన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జీడీపీ 5.4 శా�
దేశంలో పారిశ్రామిక ప్రగతి పాతాళానికి దిగజారింది. కీలక రంగాల్లో నిస్తేజం ఆవరించింది మరి. ఆగస్టులో మూడున్నరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ -1.8 శాతానికి వృద్ధిరేటు పతనం కావడం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నదిప్పుడ�
చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. లక్షలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఉత్పాదకత క్షీణించింది. నిరుద్యోగం తాండవిస్తున్నది. ఎగుమతులు ఢీలా పడిపోయాయి. విదేశీ మారకం నిల్వలు నిండుకొన్నాయి. వాణిజ్�