రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట గెజిట్ విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. ఎస్సీలకు ఇప్పటివరకు ఉమ్మడిగా అమలైన రిజర్వేష�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం (Telangana SC Act) అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
కృష్ణా బేసిన్లోని ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు రివర్ బోర్డు గెజిట్లో నిర్దేశించిన ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్లను తమకు స్వాధీనం చేయాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (�
Tamil Nadu notifies 10 Acts | తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్లో నోటిఫై చేసింది. ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
పాఠశాల విద్యలో నాన్ డిటెన్షన్ విధా నం రద్దు లాభమా..? నష్టమా..? అన్న చర్చ లు సాగుతున్నాయి. కొందరు ఈ విధానాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖకు చెంది న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని గెజిట్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అన్న�
కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను తొలగించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చే�
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి నిరుడు జూలై 15న కేంద్రం జారీచేసిన గెజిట్ను సవరించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు గోదావరినదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల గెజిట్ అమలును మరో 6 నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పునర్విభజన