పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ�
గాజా స్ట్రిప్లోకి అన్ని రకాల సరుకులు, సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన ప్రకటనలు, దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. గ్రీన్ల్యాండ్, పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఇప్పటికే
పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్�
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా గాజా స్ట్రిప్లో 100కు పైగా ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ఐడీఎఫ్ ఆదివారం ప్రకటించింది.
War | ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాలస్తీనాలోని అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా గాజాలోని టెల్ అవీవ�
ఆసియా ఖండంలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు ఆయుధ వ్యాపారుల పంట పండించాయి. ఈ సాయుధ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా, రష్యాలోని ఆయుధ ఉత్పత్తిదారులు భారీగా లాభాలు ఆర్జించారని ఓ నివేదిక పేర్కొంది.