గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా గాజా స్ట్రిప్లో 100కు పైగా ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ఐడీఎఫ్ ఆదివారం ప్రకటించింది.
War | ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాలస్తీనాలోని అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా గాజాలోని టెల్ అవీవ�
ఆసియా ఖండంలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు ఆయుధ వ్యాపారుల పంట పండించాయి. ఈ సాయుధ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా, రష్యాలోని ఆయుధ ఉత్పత్తిదారులు భారీగా లాభాలు ఆర్జించారని ఓ నివేదిక పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం గాజా పట్టణాన్ని సందర్శించారు. అరుదైన తన పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఇక గాజాను హమాస్ ఎన్నడూ తిరిగి పరిపాలించ లేదని స్పష్టం చేశారు. బందీగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన 5 మిలియ�
Israel | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో దాడి జరగడంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో నెతన్యాహు, ఆయన కు
లెబనాన్, గాజాలపై ఇజ్రాయెల్ తన పోరు కొనసాగిస్తున్నది. లెబనాన్ ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ గ్రామాలపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడినట్టు లెబనాన్ �
Israeli strike | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉత్తర గాజా పట్టణంలోని బీట్ లాహియాలో గల నివాస భవనంపై ఐడీఎఫ్�
ఇజ్రాయెల్ దిగ్బంధనంలో కొనసాగితే గాజాను పునర్నిర్మించేందుకు 350 ఏండ్లు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి కాన్ఫరెన్స్ నివేదిక అంచనా వేసింది. 2007లో గాజాలో హమాస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇజ�
దశాబ్దాల తరబడి మమ్మల్ని బందీలుగా ఉంచారు. అసలు వెలుతురన్నదే లేకుండా చీకటి గృహాల్లో ఉంచేవారు. అనేకసార్లు అత్యాచారాలు చేశారు. రోజుల తరబడి తిండిపెట్టకుండా మాడ్చేవారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నది. గాజాలోని జబాలియా ప్రాం తంలో ఉన్న చరిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.
గాజా స్ట్రిప్లో షెల్టర్గా వాడుతున్న ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 27 మంది మరణించారని పాలస్తీనా వైద్యాధికారులు గురువారం తెలిపారు. డెయిర్ అల్-బలహ్లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.