Hezbollah | హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్పై పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇ�
గాజాలోని ఓ రక్షణ గుడారంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 19 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ (Israel) బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా (Gaza) స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డా�
ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా స్ట్రిప్పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 40,000 దాటిపోయింది. మృతదేహాలను ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు. గాజా స్ట్రిప్లోని డెయిర్ అల్-బలాహ్ శ్మశాన వాటికలో సూర్యోదయం నుంచి సమాధుల త�
ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో పాలస్తీనాలోని గాజాలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. గాజాకు రవాణా వ్యవస్థలను ఇజ్రాయిల్ బలగాలు స్తంభింపజేయడంతో గాజాలో అన్ని వస్తువ
గాజాలో శరణార్థులు తలదాచుకున్న ఓ స్కూల్పైనా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 80 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడి�
Israeli | ఇజ్రాయెల్ (Israeli), హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్పై ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు జరిపారు. ఈ ఘటనలో ఏకంగా
Israel attack | పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాకు దక్షిణ నగరమై�
Israeli Strike: గాజాలో దారుణం జరిగింది. ఓ స్కూల్పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. సెంట్రల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్పై జరిగిన అటాక్లో 35 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవ�
Rafah | దక్షిణ గాజా నగరమైన రఫా (Rafah)పై ఇజ్రాయెల్ (Israel Army) విరుచుకుపడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు (Palestinian) మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నది. అసలు ఎప్పుడు ముగుస్తుందనేదీ ఇప్పట్లో తేలేలా లేదు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నది. ఈ న�
United Nations | గాజాలో భారత్కు చెందిన మాజీ ఆర్మీ అధికారి మృతిపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా భారత్కు క్షమాపణలు చెప్పింది. కల్నల్ వైభవ్ అనిల్ కాలే (46) గాజాలోని రఫాలో ఓ వాహనంలో ప్రయాణిస్తు