భారత్లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా, ప్రతి ఇంట పిల్లలు, పెద్దలు అంత్యంత ఇష్టంగా తినే పార్లే జీ బిస్కెట్లు యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఖరీదైన సరుకుగా మారిపోయాయి. మన దేశంలో 5 రూపాయలకు దొరికే బిస్కెట్
Israel strikes | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. గత 24 గంటల్లో గాజా అంతటా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిప
Israel attacks | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
హమాస్కు చెందిన మరో అగ్రనేతను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా హమాస్ చీఫ్ మహ్మద్ సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ విషయాన్ని నిర్ధారిం
Israel attack | హమాస్ (Hamas) పై యుద్ధం పేరుతో గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడుతున్నది. రక్తపుటేరులు పారిస్తూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఒక టెంట్లో ఆశ్రయం పొందుతున్న తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు కూడా
Benjamin Netanyahu: గాజాస్ట్రిప్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. సోమవారం ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. గాజాస్ట్రిప్ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇ�
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు గాజాస్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 103 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఖాన్ యూనిస్ నగరంలోనే 48 మందికిపైగా మరణించ�
Israeli bombs | గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) బాంబు దాడులు (Bomb attacks) కొనసాగుతున్నాయి. హమాస్ (Hamas) తో ఉద్రిక్తతల నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 146 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళం కురిపించిన బాంబుల వర్షంలో తీవ్ర ప్రాణనష్టం సంభవించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివా�