Donald Trump : గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయిల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కాల్పుల విరమణకు చెందిన షరతులను అంగీకరించేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్ష
పాలస్తీనాపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నదని తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలకు విషాహారం సరఫరా చేస్తూ ప్రాణాలు తీస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు �
హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన సుమారు రెండేండ్ల కాలంలో ఇజ్రాయెల్ మిలిటరీ చేతిలో గాజాలో 56 వేల మందికి పైగా మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Sonia Gandhi: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న నరమేధం పట్ల భారత్ మౌనంగా వీడాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భారత్ మౌనంగా ఉంటే తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు �
భారత్లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా, ప్రతి ఇంట పిల్లలు, పెద్దలు అంత్యంత ఇష్టంగా తినే పార్లే జీ బిస్కెట్లు యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఖరీదైన సరుకుగా మారిపోయాయి. మన దేశంలో 5 రూపాయలకు దొరికే బిస్కెట్
Israel strikes | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. గత 24 గంటల్లో గాజా అంతటా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిప
Israel attacks | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
హమాస్కు చెందిన మరో అగ్రనేతను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా హమాస్ చీఫ్ మహ్మద్ సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ విషయాన్ని నిర్ధారిం
Israel attack | హమాస్ (Hamas) పై యుద్ధం పేరుతో గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడుతున్నది. రక్తపుటేరులు పారిస్తూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఒక టెంట్లో ఆశ్రయం పొందుతున్న తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు కూడా