ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ గ్రూపు-ఏలో గోపీచంద్, త్రిసా ద్వయం 17-21, 13-21తో
ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-19, 21-19తో చెం
చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 16-21, 21-17, 21-23తో యోయో జియామిన్(సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది.
భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర�
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ ప్రియాన్షు రజావత్ 21-18, 21-16తో హువాంగ్ యు కి (చైనీస్ తైఫీ) పై నెగ్గాడు.
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-9, 14-21, 21-15తో ప్రపంచ రెండో ర్యాంకర్ జోడీ బేక్ �