ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత డ‘బుల్లెట్స్' పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అసాధారణ ఆటకు కాంస్య పతకం లభించింది. అన్సీడెడ్గా, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచ మేటి షట్లర్లు, ముగ్గు�
ఈనెల 24 నుంచి డెన్మార్క్ వేదికగా మొదలుకానున్న ఊబర్ కప్ ఫైనల్స్కు ముందే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల డబుల్స్లో భారత స్టార్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్.. టోర్నీ నుంచి వైదొలిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇచ్చే క్రీడా అవార్డుల కోసం రంగం సిద్ధమైంది. ఆయా క్రీడా విభాగాల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన ప్లేయర్ల ప్రతిభను గుర్తిస్తూ వారి పేర్లను సిఫారసు చేశారు. ముఖ్యంగ�
సయ్యిద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్గా ఈ టోర్నీ బరిలో నిలిచిన ఈ జోడీ.. ఆదివారం జరిగిన ఫై�
ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ గ్రూపు-ఏలో గోపీచంద్, త్రిసా ద్వయం 17-21, 13-21తో
ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-19, 21-19తో చెం
చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 16-21, 21-17, 21-23తో యోయో జియామిన్(సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది.