ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట ఓటమి పాలైంది. అద్వితీయ ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు వచ్చిన భారత జోడీ.. టైటిల్కు రెండడుగుల దూరంలో నిల�
భారత యువ షట్లర్లు గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జోడీ సంచలన ప్రదర్శన కొనసాగుతున్నది. స్టార్ ఆటగాళ్లంతా ఇంటిబాట పట్టిన ప్రతిష్ఠాత్మక ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఈ జంట వరుస విజయాలతో సెమీఫైనల్కు దూస�
ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్ట�
గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ సీజన ఆరంభ టోర్నీలో సింధుతో పాటు సైనా నెహ్వాల
బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల చాంపియన్ లక్ష్యసేన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్కు చేరుకున్నాడు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో లక్ష్యసేన్ రెండు ర్యాంక్లు మెరుగుపరుచుక�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
భారత మహిళల డబుల్స్ చరిత్రలో నయా అధ్యాయం ఆవిష్కృతమైంది! ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి మన అమ్మాయిల జంట సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి టైటిల్ నెగ్గ