Adani Group | విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్' చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాత�
Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని �
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
Adani-Ambuja Cement | తిరిగి ఇన్వెస్టర్ల విశ్వాసం పొందడం కోసం రుణ భారం తగ్గించుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం అంబుజా సిమెంట్లో 450 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను
Adani | అదానీ కంపెనీ కుదుర్చుకునే ఏ ఒప్పందాన్ని అయినా భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టుగానే భావించాలంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి అలీసబ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు పేదల సొమ్ము కర్పూరంలా �
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెన�
2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ
Gautam Adani | తీవ్ర వివాదంలో చిక్కుకున్న వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది. నెలరోజుల క్రితం ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 3వ స్థానంలో నిలిచిన అదానీ ఈ సోమ
Adani Group | కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నే�
Gautam Adani | హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ 80.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానానికి పరిమితం అయ్యారు.
అదానీ గ్రూపు సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శుక్రవారం ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్�