Gautam Adani : ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్బులో చేరారు. ఒక పక్క మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అదానీ సంపద మాత్రం పెరుగుతుండటం విశేషం.
Gautam Adani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అంతేకాదు.. మరో భారతీయ వ్యాపారవేత్త ముకేష్ అంబానీని దాటి ఆయన ఈ స్థానం సంపాదించారు.
Gautam Adani | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautham Adani) కి అమెరికా కోర్టు (USA) లో కీలక ఊరట లభించింది. తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసి�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర�
ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ, ఆయన తమ్ముని కుమారుడు సాగర్ అదానీ సివిల్ మోసం కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ) నుంచి లీగల్ నోటీసులు స్వీకరించడానికి అంగీకరి�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకోసం బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయిర్తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జట్టుకట్టబోతున్న
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్న ఆయన..తాజాగా ఐఏఎన్ఎస్లో మిగతా వాటాను కూడా కొనుగోలు చేశారు.
ఆప్తమిత్రుల బంధం మరోసారి బట్టబయలైంది. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. దీని కోసం ప�
‘ఎన్నిసాైర్లెనా మొర పెట్టుకోండి. మేం మాత్రం స్పందించం’ అనే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడటం కోసం బీజేపీ సర్కారు వ్యవహరిస్�
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సంబంధిత అధికార�
దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఆయన సంపద ఆరు శాతం తగ్గి రూ.9.55 లక్షల కోట్లకు పరిమితమైనప్పటికీ దేశీయ కు
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్వర్త్తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై చేసిన సంచలన ఆరోపణల్ని భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గౌతమ్ అద�