కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది.
Gautam Adani | బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) పై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు (US federal Court) కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడ
దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు కొనుగోలు కాంట్రాక్టులన్నీ గౌతమ్ అదానీయే హస్తగతం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత 2024లో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక థర్మల్ పవర్ పర్చేజ్ అగ�
Gautam Adani | అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో గౌతమ్ అదానీ సం పద పెరిగి ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు.
దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 99.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచినట్టు ఫో
భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది.
Gautam Adani : ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్బులో చేరారు. ఒక పక్క మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అదానీ సంపద మాత్రం పెరుగుతుండటం విశేషం.
Gautam Adani : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అంతేకాదు.. మరో భారతీయ వ్యాపారవేత్త ముకేష్ అంబానీని దాటి ఆయన ఈ స్థానం సంపాదించారు.
Gautam Adani | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautham Adani) కి అమెరికా కోర్టు (USA) లో కీలక ఊరట లభించింది. తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసి�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర�
ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ, ఆయన తమ్ముని కుమారుడు సాగర్ అదానీ సివిల్ మోసం కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ) నుంచి లీగల్ నోటీసులు స్వీకరించడానికి అంగీకరి�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకోసం బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయిర్తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జట్టుకట్టబోతున్న
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్న ఆయన..తాజాగా ఐఏఎన్ఎస్లో మిగతా వాటాను కూడా కొనుగోలు చేశారు.
ఆప్తమిత్రుల బంధం మరోసారి బట్టబయలైంది. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. దీని కోసం ప�