ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నిర్ణయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) జారీ చేసిన రూ.5,000 కోట్ల విలువైన న
Elon Musk | ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 (Forbes Billionaires List 2025) విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి తొలిస్థానంలో నిలిచారు.
దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద 13 శాతం తరిగిపోయి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ప్రస్తుత సంవత్సరానికిగాను హురున్ ఇండియా విడుదల చేసిన ని�
Hurun Global Rich List 2025 | హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2025 టాప్-10 సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అబానీ స్థానం కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిన అప్పుల కారణంగా అంబానీ సంపద రూ.లక్ష కోట్లు తగ�
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,078.87 పాయింట్లు లేదా 1.40 శాతం ఎగిసి 77,984.38 వద్ద స్థిరపడింది.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని అవినీతి కేసు నుంచి కాపాడడం కోసమే ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, �
అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించేందుకు దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి పాఠశాలలను నిర్మించనున్నట్టు అదానీ గ్రూపు చైర్పర్సన్ గౌతమ్ అదానీ సోమవారం ప్రకటించారు. ఇందు కోసం అదానీ కుటుంబం నుంచి రూ.2 �
శ్రీలంకలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామన్న రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులపై ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటు�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆప్త మిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్రప్రభుత్వం సవరించిందా? అదానీ డ్రీమ్ ప్రాజెక్టు కోసమని, ఆయనకు లబ్ధ�
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దివ్యాంగ వధువులకు శుభవార్త చెప్పారు. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం దివా షాతో ఈ నెల 7న జరగబోతున్నది. ఈ శుభ సమయంలో జీత్, దివా తీసుకున్న నిర్ణయాన్ని గౌతమ్ అదానీ ఎక
Maha Kumbh | గంగమ్మ తల్లి (Maa Ganga) ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ (Adani Group Chairman) గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళా (Maha Kumbh) కు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థన�
Gautam Adani | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) లో కన్నుల పండువగా మహా కుంభమేళా (Maha Kumbh) జరుగుతున్నది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు.