రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ తీవ్రంగా ఖండించ�
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆ�
గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద చేనేత కార్మికులు చిలుకూరు అంజయ్య, సత్తయ్యకు ఉండడానికి ఇల్లు లేక బస్టాండ్, వివిధ ప్రధాన కూడలిలో జీవనం కొనసాగిస్తున్నారు. పద్మశాలి సంఘం నాయకులు వారికి ఉండడాన�
నల్లగొండ జిల్లా యువజన క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి అభివృద్ధిపై లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ముందు మూడు, వెనుక నాలుగు కార్లు వేసుకుని తిరగడం తప్పా నియోజ�
పాఠశాల ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంగళవారం పాఠశాల గేటు ముందు ఆందోళన నిర్వహించారు. వర్షం పడితే స్కూల్ లోపలికి వె�
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బ�
విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్ర శివారులో ఉన్న కందూరు చోళుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
Minister KTR | ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే. ప్రజలు ఆశీర్వదించాలని, అండగా
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్నగర్, చండూరు మున్సిపాలిటీలతోపాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
minister ktr | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గట్టుప్పల్ ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎ
మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, గరీబీ గులాబీకి... కార్పొరేట్ కమలానికి మధ్య జరుగుతున్న పోరు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.