minister ktr | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గట్టుప్పల్ ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎ
మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, గరీబీ గులాబీకి... కార్పొరేట్ కమలానికి మధ్య జరుగుతున్న పోరు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రానున్నారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్�
Minister Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Munugode by poll | నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ