ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి విలవిలలాడుతున్న పేద ప్రజలపై మరో పిడుగుపడింది. పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజల
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కులో ఘజియాబాద్ సమీపంలోని భోపురా చౌక్ వద్ద ఒక్కసారిగా పేలుడు (Cylinders Blast) సంభవించ�
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.
Warangal | గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Mahalakshmi Scheme | రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinders) స్కీమ్ను ప్రభుత�
కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎన్నెస్పీకి సంబంధించిన లక్షల విలువ చేసే ఐరన్ అపహరణకు గురైంది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం హిల్కాలనీలో నీటి సరఫరా చేసే ఫిల్టర్ హౌస్కు మోటర్ల కోసం దిగువన ఉన్�
Cylinders explotion | నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటా�
Gas Cylinders: వందకు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఆ రాష్ట్రానికి ఐంఎడీ వార్నింగ్ ఇచ్చింద
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిం�
న్యూఢిల్లీ, మార్చి 26: ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. లీటర్ పెట్రోల్పై మరో 89 పైసలు, డీజిల్పై 86 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్