మండల పరిధిలోని ఓ గ్యాస్ ఏజెన్సీ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఏజెన్సీ ఒక్కో సిలిండర్ను బ్లాక్లో రూ.2వేలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు బహిరంగంగ�
దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శ్రీ వెంకటరమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేయడానికి గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన ఆదివార�
పశ్చిమాసియా యుద్ధం, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారు.
మొన్న శ్మశాన వాటిక.. నిన్న ఓ గోదాం.. ఇప్పుడు ఓటీపీ మోసాలు.. సిలిండర్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి గ్యాస్ ఏజెన్సీలు తమ చేతివాటం చూపిస్తున్నాయి. మీకు ఓటీపీ వచ్చిందని అమాయకులకు ఎరవేస
గ్యాస్ కొరత లేదు.. మీ ఇండ్ల వద్దకే గ్యాస్ సిలిండర్లు చేరుస్తామని ఓ వైపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు కనబడటం లేదు. గ్యాస్ సిలిండర్లు గ్రామా�
సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఇవ్వకుండా వేరే వారికి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ము
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతడి వద్ద రూ. 1.5 లక్షల విలువైన వాణిజ్య గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల
కమాన్ పూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు క్యూలైన్లో బారులు తీరారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో గ్యాస్ స�
నగరంలో గ్యాస్ సిలిండర్ కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. బుకింగ్ చేసినా నిర్ణీత సమయానికి సిలిండర్లు రావడం రాలేదని వినియోగదారులు ఏజెన్సీలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు తమ కేవైసీ అప్డేట్ చ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలి
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున�
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.
Gas Cylinders Stolen | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ