పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది.
వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస
ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావంతో.. వంటింట్లో గ్యాస్ సెగ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధర పెంచేసింది. ధరాఘాతాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ కొరత కోరలు చాస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక
వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లు తీసుకపోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతున్నది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది.
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి విలవిలలాడుతున్న పేద ప్రజలపై మరో పిడుగుపడింది. పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజల
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కులో ఘజియాబాద్ సమీపంలోని భోపురా చౌక్ వద్ద ఒక్కసారిగా పేలుడు (Cylinders Blast) సంభవించ�
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.
Warangal | గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Mahalakshmi Scheme | రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinders) స్కీమ్ను ప్రభుత�