గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.278 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ధూల్పేటకు చెందిన సంజయ్ సిం�
అనుమానం రాకుండా కార్లలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.73 లక్షల విలువ చేసే 147.3 కిలోల గంజాయితో పాటు రెం డు కార్లు, మ�
ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయిని సేకరించి రవా ణా చేస్తున్న ఒడిశాకు చెందిన సునీల్ బింథాని అనే అంతర్రాష్ట్ర డ్రగ్పెడ్లర్ను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, రాంగోపాల్�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగా�
గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువచేసే 2.1కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు మహింద్రా ఎక్స్యూవీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకు
గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు �
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం రివార్డులను అందజేశారు. భద్రాచలం పోలీస్స్టేషన�
ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 104 కేజీల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని ఇందిరాకాలనీ జీసీసీ కార్యాలయం వద్ద మాటు వేసి గురువారం �
నిషేధిత గంజాయిని నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. తూప్రాన్ పోలీస్స్టేషన్లో ఆయన బుధవారం విలేకరులతో వివరా
నిషేధిత గంజాయిని సేవిస్తున్న ముగ్గురిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు ఆదివారం కాటేదాన్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక
మెదక్ జిల్లా రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి లభ్యమైంది. రామా యం పేట పోలీసుల వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఏపీకి చెం ది