బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పండుగలకు పూర్వ వైభవం వచ్చిందని, పండుగలకు పూర్వవైభావాన్ని తెచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు.
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీచిన
గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండ్ల పరుగు లో అపశృతి చోటుచేసుకుంది.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామి 35వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల�
ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.
మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్�
ఒకే సర్వే నంబర్, ఒకే అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి, తనకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్టర్ నిరాకరించాడని కరీంనగర్ పట్టణానికి చెందిన తోట శ్రీకాంత్ సోమవారం గంగాధర సబ్ రిజిస్టా�
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందేమాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, �
ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మెడలోని పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేమజ�
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�