గంగాధర ఇన్చార్జ్ సబ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ఇన్చార్జి సబ్ రిజిస�
జగిత్యాల జిల్లా గంగాధరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. కరీంనగర్ బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యేను మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివ�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభ�
గంగాధర మండలం వెంకటాయపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య రామచ�
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ�
గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులను, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్లను పరి�
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం ఫన్నీటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జే�
రోడ్డు భద్రతలో భాగంగా గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు శ్రీజ వ్యాసరచన, వర్షిత్ చిత్రలేఖనంలో ప్రత�
మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేస�
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి పిల్లలను టెన్త్ విద్యార్థులు చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు.