స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ అస్తవ్యస్తంగా సాగుతోందని గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన బాలసంకుల అనంతరావు ఆరోపించారు.
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన పిట్టల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు ఏలిగండ్ల వెంకటేష్ నియామక పత్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు గాజంగి కొమురయ్య ఆధ�
తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి తో అధికంగా సహాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి ముఖ్యమంత్రి ర�
కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తీసుకువచ్చిన యూరియా యాప్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని, యాప్ పేరుతో యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తోందని చ�
సర్పంచులుగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ మల్ల మేఘరాజు డిమాండ్ చేశారు.
మట్టి మాఫియా చేతిలో చొప్పదండి నియోజకవర్గం లోని చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని, అధికార పార్టీ అండదండలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు ఆడిందే ఆట.. పాడింది పాటగా సాగుతోందని మాజీ ఎమ్మ�
గంగాధర ఇన్చార్జ్ సబ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ఇన్చార్జి సబ్ రిజిస�
జగిత్యాల జిల్లా గంగాధరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. కరీంనగర్ బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యేను మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివ�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�