గత పదేళ్ల పాలనలో చేసి న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లో నిలిచినందుకే ట్యాంక్ బండ్పై గణేశ్ నిమజ్జనంలో కేసీఆర్ దేక్లింగే సాంగ్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నృత్యాలు చేశారని మాజీ మంత్రి
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్�
గ్రేటర్ హైదరాబాద్లో చెదురు, ముదురు ఘటనల మినహా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం ఉదయం కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ ..పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వ
Ganesh Immersion | సిడ్నీ(ఆస్ట్రేలియా)లో గణేశ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుల వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
హైదరాబాద్లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్సాగర్, సరూర్నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది.
వినాయక చవితి రోజు ప్రతిష్టించిన నాటి నుంచి తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం గణపయ్యలు కొలువుదీరిన మండపాల్లో భక్తిశ్రద్ధలత�
జిల్లాలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా పూజలందుకున్న గణనాథులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
పాతబస్తీలో శనివారం గణనాథుల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బొజ్జ గణపయ్యల నిమజ్జనోత్సవం.. కన్నుల పండువగా సాగింది.
గణనాథుల నిమజ్జనోత్సవంతో మెట్రోకు గిరాకీ పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు మెట్రోనూ ఆశ్రయించారు.
Nizamabad Ganesh Immersion | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.