Srisailam | వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు.
RTC Buses | శనివారం గణనాథుల నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివార్లకే పరిమితం
Hyderabad Metro | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్స్టాప్గా నడపాలని మెట్రో అధికారులు ని
హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికి (Ganesh Immersion) చేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్బండ్, సరూర్నగర్ చరువు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరు
గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతం లో 14 చె�
Ganesh Immersion : గణేష్ నవరాత్రి ఉత్సవాలను సింగపూర్లోని తెలంగాణ వాసులతో కలిసి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆఖరు రోజున చిట్ల విక్రం ఉష (Chitla Vikram Usha) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు.
CP Sudheer Babu | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు వద్ద నిమజ్జన తీరును రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు గురువారం సాయంత్రం తుర్కయంజాల్ మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.