Kumary Aunty | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. గణేశుడి నిమజ్జనోత్సవాల్లో విశేషంగా ఆకర్షించే ఘట్టం లడ్డూ వేలం. వేలం ఎంతయినా సరే, ఆ గణపయ్య లడ్డూను దక్కించుకోవాలన్న కోరిక చాలామందిలో ఉంటుంద�
జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�
రెంజల్ మండలంలోని రెంజల్, తాడుబిలోలి, ఇతర గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర భక్తి పాటలు పడుతూ యువకుల నృత్యాల మధ్య ముందుకు సాగింది. రెంజల్ లో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ గణనాథుడ�
గణేష్ నిమజ్జన పర్వదిన పురస్కరించుకొని శుక్రవారం మండలంలో గణేష్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�
Vinayakudu | హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూరంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆ ఊళ్లో 32 ఏండ్లుగా ఒకే వినాయకుడిని పూజిస్తుండడమే ఇందుకు నిదర్శనం. వినాయక నవరాత్రుల్లో చిన్న గ్రామమైనా నాలుగైదు వినాయక
గణేశ్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘స్పీడ్ 220’. ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.
ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి గురువారం నేత్రాలంకరణ చేయనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజ�
గణేశ్, మిలాద్ ఉన్ నబి వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మత సంఘాల పెద్దలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఎక్సైజ్, మున్సి
భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పలుచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు శోభాయాత్రగా తీసుకెళ్లి నదీ తీరాలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.
Ganesh celebrations | రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను (Ganesh celebrations) ప్రజలు శాంతియుతంగా (Peacefully) , ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ (CP Chauhan) అన్నారు.