సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
రైతులపై సీఎం రేవంత్రెడ్డిది నకిలీ ప్రేమే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీకి 70సార్లు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమున్నది కానీ, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతు
‘తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది’ అని భూపా�