భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిల�
Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ కొలువుల్లో ప్రమోషన్ కావాలంటే కేవలం అనుభవం, ప్రతిభ ఉంటేనే సరిపోదు. వాటిన్నింటితో పాటు లంచాలివ్వడం కూడా తెలిసుండాలి. అప్పుడే మనకు నచ్చినచోట పోస్టింగ్ వేస్తారు.
పేదలపై ప్రేమున్నది ఎవరికీ..! కాసుల కోసం, కమీషన్ల కోసం పేదలకు వైద్యమందించే దవాఖానలో నాసిరకం పనులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మరమ్మతుల కోసమని కేటాయించిన సొమ్మును ఖర్చు పెడుతున్నట్లు చూపి�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహన
పళ్లైన ప్రతి జంట తమకు పండంటి పిల్లలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ పలు అనారోగ్య కారణాల మూలంగా సంతానం కలగకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లలో అమ్మ అనే పిలుపుకోసం ఎంతో మంది తల్లులు ఆశతో ఎదురుచూస్తుం
కాంగ్రెస్ పాలనలో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా ైైస్టెపెండ్ అందుకున్నవాళ్లు నేడు ఏడు నెలలుగా ైైస్టెపెండ్ ఇవ్వకపోవడంతో నానా అవస్థలుపడుతున్నారు.
గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
Suicide | మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
గాంధీ జనరల్ ఆసుపత్రి.. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఎంతపెద్ద రోగమైన గాంధీ మెట్లెక్కితే చాలు ఆరోగ్యవంతంగా తిరిగొస్తామనే ధీమా ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం గాంధీ అంటేన�