బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Medchal : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఒకవ్యక్తి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి ఫిర్జాదిగూడ (Firzadiguda) వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాంధీ దవాఖానలో తొలిసారిగా ఏడేండ్ల బాలుడికి లాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్ కె.నాగార్జున తెలిపారు. వరంగల్ జిల్
సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మృతి చెందిన రిమాండు ఖైదీ రాజేశ్ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన�
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) గుండెపోటుతో మరణించినట్లు గాంధీ దవాఖాన డాక్టర్లు వెళ్లడించారు. సోమవారం ఉదయం 7.20 గంటలకు గాంధీ హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఆయన అప్పటికే చనిపోయారని గాంధీ హాస్పిటల్ హెచ్వోడీ
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు.
తెలంగాణ సామాజిక, చారిత్రక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్గౌడ్ (52) గురువారం ఉదయం గుండెపోటుతో విద్యానగర్ దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానలో మృతి చెందారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, సాహితీలోకాని�
రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది �
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.
గాంధీ దవాఖాన నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. వాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 1981 బ్యాచ్లో ఎంబీబీఎస్, 1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993ల�
క్యాన్సర్తో బాధపడే రోగులకు నొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి గాంధీ దవాఖానలో తొలిసారిగా పాలియేటివ్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ ఎన్ రాజకు�
భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిల�