రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది �
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.
గాంధీ దవాఖాన నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. వాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 1981 బ్యాచ్లో ఎంబీబీఎస్, 1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993ల�
క్యాన్సర్తో బాధపడే రోగులకు నొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి గాంధీ దవాఖానలో తొలిసారిగా పాలియేటివ్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ ఎన్ రాజకు�
భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిల�
Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ కొలువుల్లో ప్రమోషన్ కావాలంటే కేవలం అనుభవం, ప్రతిభ ఉంటేనే సరిపోదు. వాటిన్నింటితో పాటు లంచాలివ్వడం కూడా తెలిసుండాలి. అప్పుడే మనకు నచ్చినచోట పోస్టింగ్ వేస్తారు.
పేదలపై ప్రేమున్నది ఎవరికీ..! కాసుల కోసం, కమీషన్ల కోసం పేదలకు వైద్యమందించే దవాఖానలో నాసిరకం పనులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మరమ్మతుల కోసమని కేటాయించిన సొమ్మును ఖర్చు పెడుతున్నట్లు చూపి�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహన
పళ్లైన ప్రతి జంట తమకు పండంటి పిల్లలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ పలు అనారోగ్య కారణాల మూలంగా సంతానం కలగకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లలో అమ్మ అనే పిలుపుకోసం ఎంతో మంది తల్లులు ఆశతో ఎదురుచూస్తుం
కాంగ్రెస్ పాలనలో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా ైైస్టెపెండ్ అందుకున్నవాళ్లు నేడు ఏడు నెలలుగా ైైస్టెపెండ్ ఇవ్వకపోవడంతో నానా అవస్థలుపడుతున్నారు.
గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.