రైతుబంధు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపాలని డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫొటోలకు పాలాభిషేకం చేయాలని సూచించింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక
Lambadi Leaders | బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని.. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పుల దండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్కు చేరాయి. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి అనుకూలంగా కామారెడ్డి నేతలు గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఫ్లెక్�
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఘర్షణలకు గాంధీభవన్ వేదికగా మారింది. ఇప్పటికే ముషీరాబాద్, మలక్పేట్, కామారెడ్డి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నేతల మధ్య జరిగిన గొడవలను మర్చిపోకముందే.. తాజాగా జహీరాబాద్ క�
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు తెలంగాణపై, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులపై కనీస గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
గాంధీభవన్లో మంత్రుల ఎదుటే ఇద్దరు కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. గాంధీభవన్లో బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
గాంధీభవన్ వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గాంధీభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మెరుపు ధర్నా నిర్వ హించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడి ఇప్పటికి 2 ఏండ్ల 4 నెలలు గడిచింది. పరిపాలన పట్ల ప్రజల్లో, పార్టీ సంస్థాగత నిర్వహణ పట్ల అంతర్గతంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంపం వస్తున్నదని ఇంకా అనలేము. �