పూటకో పంచాయితీ.. అన్ని స్థాయిల నేతల మధ్య నిత్యం కొట్లాటలు.. కమీషన్ల కోసం కక్కుర్తి.. వాటాల కోసం వీధి పోరాటాలు.. పదవుల కోసం పైరవీలు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. అటు పార్టీగా, ఇటు ప్రభుత్వంగ�
ఆసిఫాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలిని తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులే గాంధీ భవన్ ముందు ధర్నా చేసి.. ‘నాన్ లోకల్ డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో’.. అని �
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరో మా ట అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల ని ర్వాకం. కంచెలపాలన బద్దలు కొట్టామని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు నేడు నిరుద్యోగులకు కంచెలు అడ్డుగా పెడ్తు�
Congress Leaders | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచే�
అధికార పార్టీలోని తుం గతుర్తి పంచాయితీ గాంధీభవన్కు చే రింది. ఎమ్మెల్యే సామేల్.. తన నియోజకవర్గంలో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డ�
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్
తెలంగాణ కాంగ్రెస్లో తెరవెనుక భారీ రాజకీయ కసరత్తు మొదలైంది. సర్ ప్రక్రియ, పార్టీ, ప్రభుత్వం పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, సోషల్ మీడి�
కాంగ్రెస్లో గొడవలు సహజమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయని తెలిపారు.
రైతుబంధు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపాలని డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫొటోలకు పాలాభిషేకం చేయాలని సూచించింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక