బన్హమ్స్ సంస్థ మంగళవారం లండన్లో నిర్వహించిన వేలంలో గాంధీ అరుదైన ఆయిల్ పెయింటింగ్కు ఊహించిన దాని కంటే మూడింతల ధర లభించింది. ఏకంగా రూ.1.76 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. చిత్రకారిణి క్లేర్ లిగ్హ్టన్ దీన
Sabita Indra Reddy | అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నాథూరామ్ గాడ్సే పేల్చిన బుల్లెట్ వల్ల గాంధీజీ చనిపోలేదని వీర్ సావరర్ మునిమనవడు రంజిత్ సావరర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరుగలేదని, అందుకే గాంధీ హత్యతో నెహ్రూ కుటుంబానికి ఎ�
బెంగళూర్ : అయోధ్యలో బాలరాముడు కొలువైన వేళ కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము (కాంగ్రెస్) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదని అన్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
మా నాన్న ఇంజినీర్. సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేశారు. నేను మెడిసిన్ చదవాలని ఆయన కోరిక. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది. గాంధీ, నిలోఫర్, నిమ్స్, టీబీ
దవాఖానల్లో పనిచేశాను. �
NCERT | 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు.
బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.
మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నగరంలో పలు సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. (చిత్రంలో) గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘ�
జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవస�
జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి ఆయన ముని మనుమడు తుషార్గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీని హత్య చేయడంలో నాథూరాం గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని, గాడ్సేకు ఆయనే తుపాకీ ఏర్పాటు చేశాడంటూ ఓ ట్వీట
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆ