దేశాన్ని రక్షించే జవాన్ ఈ రోజు అగ్నిపథ్లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి, సౌభ్�
Gandhi Jayanti | గాంధీ అంటే రామభక్తుడే గుర్తుకొస్తాడు. తన తుదిశ్వాసలోనూ ఆయన రాముడి ( Hey Ram )నే తలుచుకున్నాడని అంటారు. రామనామం పట్ల ఆయన నమ్మకం వెనుక పెద్ద కథే ఉంది.
75 ఏళ్ల భారత స్వతంత్య్ర (75th Independence Day)వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో మార్నింగ్ షో గాంధీ (Gandhi) చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ షోను హైదారాబాద్ దేవి థియేటర్
ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చని గాంధీకి టాల్స్టాయ్ ఉద్భోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి ఓ లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది. భారతద�
హైదరాబాద్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా). సెప్టెంబరు 2, 1920న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటప�
విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం అధికారులకు తలసాని ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పేందుకు, వారిలో దేశ భక్తిని పెంపొందిం�
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్
శాసనోల్లంఘన ఉద్యమాన్ని అణచివేసే విషయంలో ప్రభుత్వం అనుసరించిన వ్యూహం విఫలమైంది. ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోకుండా వదిలివేయడం ద్వారా దానిని నాశనం చేయవచ్చని ప్రభుత్వం...
ఇప్పటి వరకూ జమ్మూలో జరిగిన అన్ని సంఘటనలకూ పాకిస్తాన్ ఉగ్రవాదులే బాధ్యులని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పాక్ ఉగ్రవాదుల వల్ల హిందువులు, కశ్మీరీ పండితులు, కశ్మీర్ ముస్లి
భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుక�
పరిగి : అహింసా మార్గంలో దేన్నయినా సాధించవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి న�