International Yoga Day | నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని మనతోపాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని జడ్జి రేవతి సూచించారు. మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప
ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాటో తెలియని, రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని గజ్వేల్, �
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీతి అయోగ్, ఏఐఎం ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని పాఠశాలల నుండి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గజ్వేల్లోని కేసరి హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలోని సంగాపూర్-ముట్రాజ్పల్లి గ్రామాల మధ్య 600ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ హయాంలో న�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రం అలంకారపాయంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నియోపయోగంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో
అన్నీ అబద్ధాలే చెప్తున్న రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, జాకీలు పెట్టినా లేవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్
Harish Rao | రాష్ట్రంలో ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో.. అంతే స్పీడ్గా ఓడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆట వస్తువుల కొరత ఉందని తెలిసి ఓ ఎన్ఆర్ఐ ఉదారత చాటుకున్నారు. కేజీబీవీలో ఆట వస్తువులు లేవని రాయపోల్ ఎస్సై రఘుపతికి ప్రిన్సిపల�
Vanteru Pratap Reddy | ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, ప్రజ్ఞాఫూర్, సంగాపూర్లలో ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన
ఎనిమిదేండ్లలో ఎన్నడూ తన వరిపంట ఎండిపోలేదని, ఎప్పుడూ లేనిది ఈ యేడు సాగు చేసిన వరి ఎండిపోతే గుండె బా ధగా ఉన్నదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన రైతు బుడిగె మల్లయ్య ఆవేదన వ్యక్తం �
Gajwel | కేసీఆర్ హయాంలో గజ్వేల్ను రూ.10 వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ది చేశారన్నారు కొండపోచమ్మ దేవాలయ కమిటీ మాజీ డైరెక్టర్ మండల బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య. ఎక్కడో ఓదగ్గర ఏమైనా ఒకటి రెండు పనులు మిగిలి ఉంట