హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను చూసేందుకు మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ల�
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి కొనుగోళ్లు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 22 పత్తి క
గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాల్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమాన్ని అధికారికంగా ఎమ్మెల్సీ డాక్టర్ యా�
ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం �
శాసనసభ ఎన్నికల మహా సంగ్రామం గురువారం ముగిసింది. జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు, చిన్నచిన్న
ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారుల
ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశిం�
కాంగ్రెస్ను నమ్మితే అధోగతి తప్పదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జగదేవ్పూర్, మర్కూక్, కుకునూర్పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోల్లో ఆయన పాల్గొన్న�
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మోజార్టీ ఓట్ల కోసమే ప్రచారం చేస్తున్నామని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మండల ఇన్
రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. గ�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి అసెంబ్లీకి �
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీని కేసీఆర్కు అందివ్వాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబ�
: గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరే అని, అందుకు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నెల రోజుల�
17 దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పం పించిన ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయన అరాచకాలను గడపగడపకూ ప్రచారం చేయాలని, ఈటల దళితవాడలకు వస్తే తరిమికొట్టాలని, ఆయన చెప్పే మాటలను