Gajendra Singh Shekhawat | అధికారులపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారి అంతు చూస్తానని అన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ మీ ఉద్యోగాన్ని నాశనం చేస్తుంది’ అని హెచ్చరించారు. ఈ వీడి�
Taj Mahal | కేంద్ర ప్రభుత్వం (Union Govt) తాజ్మహల్ (Taj Mahal) పేరును మార్చబోతున్నదంటూ మీడియాలో వస్తున్న వార్తలు ఉత్త పుకార్లేనని తేలిపోయింది. దీనిపై గురువారం రాజ్యసభ (Rajya Sabha) లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి (Minister of Culture) గజేంద్ర స
తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 4 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగేండ్ల క్రితం మోదీ సర్కార్ రూ.146.50 కోట్లు మం జూరు చేసిన�
Nehur Letters Row : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికార పక్షం, విపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీగా సాగుతున్నాయి. ఆపై దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)కు సంబంధించిన లేఖలపై బుధవారం లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ న�
Skydiving | కేంద్ర పర్యాటక శాఖ మంత్రి (Union Tourism Minister) గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డే (World Skydiving Day) ను పురస్కరించుకుని శనివారం గగనతలంలో వేగంగా వెళ్తున్న విమానంలో నుంచి ఆయన పార�
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర�
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ�
ఇంటింటికీ నల్లా నీటిపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంస హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధిచేసిన నీటిని అందిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర జల
Gajendra Singh Shekhawat: తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతాపార్టీకి మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో
కేంద్ర మంత్రి షెకావత్ హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని కేంద్ర జలశక్తిశాఖ మంత�