Protest | ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిండా
TDP | టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని బైనపల్లి గ్రామంలో మారెమ్మ అవ్వ ఆలయంలో చోరీ (Robbery) జరిగింది. సోమవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు.
కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా పట్టుబడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పీఎస్లో స
పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారులు సహాయంతో పక్కదారి పట్టిస్తున్నా రు. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నది. కరోనా నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచి
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేక
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నడిగడ్డ విద్యలో వెనుకబడిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది. వి ద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా �
జోగుళాంబ గద్వాల జిల్లాలో పాలన గతి తప్పింది.. ప్రజలను రక్షించాల్సి న పాలకులు, అధికారులు ఒక్కటయ్యారు.. అందినకాడికి దోచుకుతింటున్నారు.. ఇక్కడ పేరుకే జిల్లా అధికారులు, కానీ ఏ శాఖలో కూడా పాలనపై పట్టు లేదని తెలు�
Army jawan | బతుకమ్మ(Bhatukamma) సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్(Army jawan )ప్రాణాలకు మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రకృతి ప్రకోపంతో రైతన్న కుదేలయ్యాడు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాం తాల్లో పొలాల్లోకి నీరు చేరింది.. వేల ఎకరాల్లో పంటలు వ ర్షార్పణమయ్యాయి. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జి ల్లాలోని రైతులు పెద్ద�
రుణమాఫీ విషయంలో ప్రభు త్వం చెప్పింది ఒకటి ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. దీంతో రుణమాఫీ అయిన రైతులు సంతోషంగా ఉండగా మాఫీ వర్తించని రైతులు ఆందోళన చెందుతూ బ్యాంకు లు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున�