గద్వాల ప్రాంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీలో వీరప్రసాద్ ఇంట్ల�
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు కుర్వ భీమన్న (46)కు భార్య, ఇద్దరు కుమారు�
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందజేసేందుకు తెలంగాణలో గురుకులాలను ప్రాంభించారు. కాన
Road accidnet | గద్వాల జిల్లా జమ్మిచేడు సమీపంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయ�
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
నీళ్లు నిండుగా ఉండడంతో ఎవుసం పండుగలా సాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టుల నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పక్కనే కృష్ణ, తుంగభద్ర పారుతున్నా సమైక్య పాలన లో నీటికి నోచుకోని చోట.. నేడు ఎట�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
CM KCR | జోగులాంబ గద్వాల : గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కేసీఆర్ తెలిపారు. జోగ�
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర�
Itikyal | జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బిచుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.