విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందజేసేందుకు తెలంగాణలో గురుకులాలను ప్రాంభించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెను పాటించకపోవడంతోపాటు కడుపు నిండా భోజనం లేక అర్ధాకలితోనే చవుదును కొనసాగిస్తున్నారు. అదెక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఒక్క క్లిక్తో లుక్కేయండి.