లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామ శివారులోని ఎన్హెచ్44పై ఆదివారం తెల్లవారు జామున 3గంటలకు చోటుచేసుకున్నది. ఇటిక్యాల ఎస్సై రవి కథనం ప్రకారం పీలేరు నుంచి హైదరాబాద్కు బయలుదేర
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రా�
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరుమాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద తవ్వకాలు జరిపినట్లుగా గ్రా�
‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల�
కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరమ్మత�
Ieeja | జోగులాంబ గద్వాల జిల్లా అయిజాలో అగ్నిప్రమాదం జరిగింది. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో అకస్మా్త్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు మంటల్లో దగ్ధమయ్యా�