Collector Rizwan | గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక ( Comprehensive Plan) రూపొందించుకుంటే వివిధ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలోని రైతులు సన్నరకం వడ్ల్లు అధిక మొత్తంలో సాగుచేయడంతో ఆ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి మర అడించి బియ్యాన్ని సరఫరా చ�
పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని సమస్యలు వెం టాడుతున్నాయి. ఓ పక్క డాక్టర్ల కొర త.. మరో పక్క సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో కనీ స వైద్యం అందించలేని స్థి
జిల్లాలో ని ప్రాజెక్టులను పరిశీలించి భద్రతపై నివేదికను తయా రు చేయడానికి ఐదుమందితో కూడిన నిపుణుల బృందం 10రోజులపాటు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టును పరిశీలన చేసి
Land Acquisition | జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణను వేగవంతం చేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామ శివారులోని ఎన్హెచ్44పై ఆదివారం తెల్లవారు జామున 3గంటలకు చోటుచేసుకున్నది. ఇటిక్యాల ఎస్సై రవి కథనం ప్రకారం పీలేరు నుంచి హైదరాబాద్కు బయలుదేర
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రా�
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరుమాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద తవ్వకాలు జరిపినట్లుగా గ్రా�
‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల�