గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులుకు (Hostel Students) నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ ప�
మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో పలువురు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఎస్సీ వసతిగృహంలో పలువురు విద్యార్థులు జ్వరంత
హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీలు పెంచి వారికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు.. �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో బీఆ�
ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేప�
Telangana | నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినుల
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంగా జరిగింది. ఈ ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం ఎన్జీ కళాశాల మైదానంలో సుమారు
నాగిరెడ్డిపేటలోని వసతిగృహంలో అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో రోదిస్తూ బయటికి వచ్చారు. అసలేం జరిగిందంటే.. దసరా పండుగకు హాస్టల్కు సెలవులు ఇవ్వడంతో విద్�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశ�