విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందజేసేందుకు తెలంగాణలో గురుకులాలను ప్రాంభించారు. కాన
విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీంతో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం నుంచి ఇంటిబాట పట్టారు. మరోవైపు వరుస సెలవులతో ప్రజలు కూడా స్వగ్రామాలకు వెళ్లేందుక�
దివ్యాంగుల పింఛన్ను రూ.3016 నుంచి 4016కు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను 26% మేరకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు, హాస్టల్ విద్యార్థులు ఆదివారం అన్ని �
Diet Charges | తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరుగనున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు(1 నుంచి 9వ తరగతి వరకు) ప్రభుత్వం మంగళవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఆయా తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహి�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ హాస్టల్కు చెందిన విద్యార్థినుల చేత హాస్టల్ సిబ్బంది చపాతీలు చేయించారు. ఈ ఘటనను ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మ�
హాస్టల్ విద్యార్థులకు ఏ లోటు రానీయకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమ�
నిజామాబాద్ : బాన్సువాడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాన్నిశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్పీకర్ అల్పాహారం తిన్న