చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధి గ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) �
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఆవిష్కరించనున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.
స్పీకర్ ప్రసాద్కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చే�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రోటోకాల్ రగడకు దారితీసింది, హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్విటేషన్ కార�
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీ
2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ తన చాంబర్లో నిర్వహించిన బీఏసీ(బిజినెస్ అ
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Assembly Special Session) ప్రారంభం కాగానే వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్బాబు స్పీకర్ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని వెల్�
ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన�
చట్టసభలు రాజ్యాంగ విలువలను గౌరవించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫర�
వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప�