చట్టసభలు రాజ్యాంగ విలువలను గౌరవించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫర�
వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప�
ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ, 21 సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాలపాటు సమావేశాలు జరిగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ క
Gaddam Prasad Kumar | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్( Assembly Speaker) పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) నామినేషన్(Nomination) వేశారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్పై సంతకం చేశ
Gaddam Prasad Kumar | శాసనసభ స్పీకర్ ఎన్నిక ఈనెల 14న జరగనుంది. ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న శాసనసభ ప్రారంభంకాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్�
మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 12 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు.