కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్�
నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్రదర్స్ పదవుల ఆకలితో ఉన్నారని.. ముఖ్యమంత్రి అవుతామన్న భ్రమలో ఉన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో ఎన్నికల జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన మార్క్ వ్యూహంతో ఎన్నికల యుద్ధానికి తెరలేపారు. ఉమ్మడి జిల్లాలో అన్�
Warehouse Godowns | యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు వేర్ హౌసింగ్ గోదాములను ప్రారంభించారు. గోదాముల