వర్షాకాలంలో ఫర్నిచర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలం�
రాష్ట్రంలోని 15,640 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చే నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ, సెట్విన్ మధ్య ఒప్పందంపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తున్నట్టు సంబంధింత విభాగం ప�
అమెరికా కాన్సులేట్కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు.
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో పట్టా అందుకున్నాను. అప్పుడే, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. అంతలోనే, మణిపాల్ యూనివర్సి�
కోరి వచ్చి ఒడిలో వాలితే ముద్దులిచ్చి మురిసిపోయేది మీరేనా? మాకు మాత్రం ఆ ముచ్చట ఉండదా... అంటూ వీపు మీద ముద్దు ముద్దరేస్తుంది ఈ కుర్చీ! కిస్ యూ... అన్నట్టుగా ముద్దుగా మూతి చాచిన ఈ మెత్తటి కుర్చీ పేరు ఖోలే చెయి�
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో కాచిగూడ రైల్వేస్టేషన్ ఆవరణలో హోటల్ ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన�
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి ఖరీదైన ఫర్నిచర్, మంచాలకు తానే డబ్బులు చెల్లించానని మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాక
ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ఓక్..తాజాగా హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. రామచంద్రాపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలుగు హీరో నిఖిల్ సిద్దార్థ శనివారం ప్రారంభించారు. దీంతో దేశవ్యాప
సీటు అనగానే.. ఎన్నికల సీజన్ మొదలైపోయింది కాబట్టి, అసెంబ్లీ సీటు గుర్తుకొస్తుంది. స్కూల్ అడ్మిషన్ల సీజన్ కూడా ఆరంభమైంది కాబట్టి, స్కూలు సీటు కావచ్చని భ్రమపడతాం. ఇంజినీరింగ్, ఐఐటీల హడావుడి అంతాయింతా కా�
‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.