హైదరాబాద్, అక్టోబర్ 6: రాష్ర్టానికి ఫర్నీచర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ బే విండో.. హైదరాబాద్ మరో గ్యాలరీని ప్రారంభించింది. 6 వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అన్ని రకాల ఫర్నీచర్ ఉత్ప త్తులను విక్రయించనున్నట్టు కంపెనీ ఫౌండర్ సిద్ధాంత్ ఆనంద్ తెలిపారు.
వచ్చే మూడేండ్లకాలంలో 10 నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించా లనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంస్థకు 30 వేల చ.అ. విస్తీర్ణంలో ఫ్లాగ్షిప్ స్టోర్ను ఏర్పాటు చేసింది.