చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని గురుకుల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీవ
నాడు కూలీలు.. డ్రైవర్లు.. పాలేర్లుగా బతుకీడ్చిన దళితుల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. నాటి కూలీలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూనే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు.. అప్పటి డ్రైవర్లు ఇప్పుడు ఓనర�
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
‘మేడిపండు చూడ..’ చందంగా ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. పైకి శక్తిమంతంగా కనిపిస్తున్నప్పటికీ, కమలదళం లోపల కుతకుతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చతికిలబడట
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అదే పనిగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, పార్టీ మారడం చారిత్రక అవసరమని చెప్
వర్నిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో నాణ్యమైన వంట సరుకులు వినియోగంచకపోవడంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చే
Tamil Nadu | ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నవేళ 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమొచ
వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.