సొంత గడ్డపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఈ నెల 15న జరిగిన ప్రజా సంగ్రామ సభ అట్టర్ ఫ్లాప్తో పరాభవాన్ని మూటగ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్ల
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఎన్జీవోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జ�
ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్లో గురువారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. కలెక్టర్ రాహుల్రాజ్
ఆయన బీజేపీ మంత్రి.. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన వారి సమస్యలను పరిష్కరించాలి.. ఒకవేళ చేతగాకపోతే తన వల్ల కాదని చెప్పాలి.. అంతేగానీ చెయ్యి చేసుకొనే అధికారం ఉండదు. కానీ, ఓ మహిళపై చేయి చేసుకొన్నాడు. అందరు చూస్తుండగా�
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగో�
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చే
దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స�