శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నా�
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంటులో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోయినా, మోదీ వ్యాఖ్యలు ముమ్మాటికీ �