మనం ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం రోజంతా తీసుకునే ఆహారంలో ఇదే ముఖ్యమైనది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవడానికి సరైన అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. శ
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డయాబెటిస్ కారణంగా మొత్త�
రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు.
మన శరీరం నుండి వెలువడే వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ ఈ రోజుల్లో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో ఈ యూరిక్
ప్రస్తుతం చాలామందిలో యూరిక్ యాసిడ్ అనేది ఓ సాధారణ అనారోగ్యంగా మారిపోయింది. ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు యువతనూ ఇబ్బంది పెడుతున్నది.
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో అధికంగా చేరిన కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి.
తరచూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఒక్కో రకమైన పండును తినడం వల్ల అనేక విధాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకా�
Poshana Masam | టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు
పూర్వం ఒకప్పుడు పెద్ద వారికి, అందులోనూ వయస్సు మీద పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్లు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణా�
Health Tips | వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. అనేక వ్యాధులను తీసుకువస్తుంది. వాస్తవానికి, వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. దాంతో వ్యాధులు వచ్చే ప్రమ
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీడ పడిన వారికి మాత్రమే డయాబెటిస్ వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి �