భోజనం తర్వాత పండ్లు తినడం ఆరోగ్యకరమైన అలవాటుగా చాలామంది భావిస్తారు. ముఖ్యంగా మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్లను భోజనం అనంతరం స్వీట్లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవడం సాధారణం. అయితే భోజనం చేసిన వెంటనే పండ్
పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలో 486 నమూనాల్లో నిర్దేశిత గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్)కి మించి అవశేషాలు ఉన్నట్లు తేలింది
ద్రాక్ష పండ్లను పండ్ల రాణిగా పిలుస్తారు. రుచికరమైన తీపి, స్వల్ప పులుపు కలిగిన ఈ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పచ్చ, ఎరుపు, నీలం, ఊదా, నలుపు వంటి వివిధ రంగుల్లో లభించే ద్ర�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురసరించుకుని ఆయన పిలుపునిచ్చిన ‘గిప్ట్ ఏ స్మైల్' సేవా కార్యక్రమాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘనంగా నిర్వహించారు.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఎప్పుడు తింటున్నామనేదీ అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు కొందరిలో జీర్ణ స�
మన ఇంట్లో మామిడి, అరటిపండు వంటివి సరిగా పండకపోతే పేపర్ బ్యాగ్లో పెట్టడం చూస్తున్నాం. కానీ, ఎప్పుడైనా అది ఎలా సాధ్యమవుతుందో గమనించారా? మనలో చాలామంది గొప్ప చెఫ్స్, సెలెబ్రిటీలు చెప్పిన చిట్కాలు చదవడాని�
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. అయితే ఆహారంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది అనేక పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా దూరంగా ఉంచే వాటిల్లో ప�
ఉదయపు వ్యాయామానికి ముందు.. పండ్లు తినడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లతోపాటు గ్లూకోజ్-ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి.
మనిషి శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని చేయడంలో, శరీరం ఐరన్ ను గ్రహించేలా చేయడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. విట�
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా ప్రాణా�
Fruits | ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పండ్ల వ్యాపారస్తులు పండ్ల ధరలను అమాంతం పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. పండ్ల ధరలను వింటున్న ప్రజలు బిక్కమొఖం వేస్తున్నారు.
మనం ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం రోజంతా తీసుకునే ఆహారంలో ఇదే ముఖ్యమైనది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవడానికి సరైన అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. శ
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డయాబెటిస్ కారణంగా మొత్త�
రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు.