ఫ్రీడమ్ పేరు తో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్ సరికొత్త జార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. బహుళ వినియోగానికి సంబంధించి 10 లీటర్ల రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ను ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్�
ఫ్రీడమ్ వంటనూనెల సంస్థ తన వినియోగదారుల కోసం కోత్త ఫ్రీడమ్ క్యాచ్ ద మసాలా’ ప్రమోషనల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా లీటర్ రిఫైన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్/పౌచ్ కొనుగోలు చేసిన వారికి రూ.
ఆలేరులో పద్మాశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్ల�
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విట్టర్ వన్ వర్డ్ ట్రెండ్లో పాల్గొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఏక పదం ట్వీట్ వైరల్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో వన్ వర్డ్ ట్వీట్లు
ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధ�
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో ఏర్పాటు