‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుచుకునే దాదాబాయి నౌరోజీ 1825, సెప్టెంబర్లో ముంబయిలో పార్శీ కుటుంబంలో జన్మించారు. బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైన మొదటి భారతీయ సభ్యుడిగా పేరుపొందారు. ఎల్ఫిన్స
స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో హైదరాబాద్ దక్కన్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఉన్నత విద్య కోసం సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు పోయి చదివేది. ఐరోపా దేశాల్లో చదువు కోసం పో�
గుప్పెడు మందితో కదిలి, కోట్లాది మందిని కదిలించిన చరిత్ర దండి యాత్రది. సత్యమే మా ఆయుధమంటూ సాగిన సత్యాగ్రహ యాత్ర, శాసనోల్లంఘనమై స్వతంత్ర భారతానికి బాటలేసింది. ఉప్పు రాజేసిన రాజకీయం దావానలమై దేశమంతా అంటుకు
స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హరితహారంలో భాగంగా ఈ నెల 10న అన్ని చోట్లా మొక్కలు నాటాలని, ఫ్రీడమ్ ప్లాంటేషన్స్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ ఎం డోబ్రియల్ ఆద�
ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక హక్కులు చాలా కీలకం. అలాగే వీటితో ముడిపడి ఉన్న కేసులు కూడా ప్రధానమైనవే. కథనాల రూపంలో అల్లడం ద్వారా వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు...
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద
అమరావతి : కుప్పం ప్రజలు నారా చంద్రబాబు చెర నుంచి విముక్తులయ్యారని, ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెలువడ్డ స్థా�
పంజరం నుంచి బయటపడ్డ చిలుకలా.. ఎంతో సంతోషంగా గెంతులేస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి ఓ అఫ్గాన్ బాలిక. తాలిబన్ మూకల నుంచి తప్పించుకొని.. బెల్జియం ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో దిగగానే ఇలా స్వేచ్ఛా ఆనందపు పా�
బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హక్కుల కోసం, స్వేచ్చ క�
పాట్నా, జూలై 5: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు మూడేండ్ల తర్వాత సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లా�