బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హక్కుల కోసం, స్వేచ్చ క�
పాట్నా, జూలై 5: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు మూడేండ్ల తర్వాత సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లా�
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు పౌరుల జీవితాల్లో భాగమయ్యాయి. వ్యక్తిగత సంభాషణ, సందేశాల నుంచి సమాచార వినిమయానికి సోషల్ మీడియానే ప్రధాన సాధనం. కానీ మరోవైపు నకిలీ వార్తలు, టెర్రరిజం, మత విద్వే�