వ్యవసాయానికి 8గంటల కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మూడో రోజూ �
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస
రేవంత్రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మండిపడింది. ఆ కరెంటుతో పొలం మడులకు నీరెలా పారిస్తాం.. పంటలెలా పండిస్తామంటూ
కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారంలోకి రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల �
‘రేవంత్రెడ్డీ.. ఖబడ్దార్..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటావా..? అన్నదాతలంటే అంత చులకనా..’ అంటూ దుయ్యబట్టారు. ‘ఎకరం పొలం పారించేందుకు ఒక్క గంట
Minister KTR | సీఎం కేసీఆర్ది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్ది మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు ర�
,‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబడ్ద్దార్ రేవంత్రెడ్డి’ అని తెలంగాణ పల్లెలు గర్జిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలప�
ఇటు తెలంగాణలో, అటు దేశంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బీఆర్
Revanth Reddy |‘రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తు ప