Minister Vemula | రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula ) మండిపడ్డారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం
V Prakash | హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డివి అజ�
భివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన
ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం �
Jagadish reddy | పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక�
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన త
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నా�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
రూ.1.45 కనీస ధరకే యూనిట్ ఇతర రాష్ర్టాల్లో చాలా ఎక్కువ బెంగాల్లో రూ.4.02, పంజాబ్లో రూ.3.49, గుజరాత్లో రూ.3.30, యూపీలో రూ.3 తెలంగాణలో ఏటా 10 వేల కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్తు సంస్థలకు తప్పని నష్టాలు చార్జీల పెంపు తప్ప�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు మొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 25.63 లక్షలు 2014-15 నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా �